News

చివరిసారి ఘనంగా కలాంకు నివాలి


రామేశ్వరం రైల్వేస్టేషన్ సమీపంలోని మైదనంలో అబ్దుల్ కలాం అంత్యక్రియులు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అబ్దుల్ కలాం పార్ధివదేహానికి ప్రముఖులంతా చివరిసారి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, త్రివిధ దళాల అధిపతులు,కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,మనోహర్ పారికర్,అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్టాటక సీఎం సిద్ద రామయ్య,తమిళనాడు అర్థికశాఖ మంత్రి పన్నీర్ సెల్వం, రాహుల్ గాంధీ తదితరులు నివాళులర్పించారు.